gold seize: చెన్న‌య్‌లో 8.7 కిలోల బంగారం స్వాధీనం


దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులు తమ వద్ద ఉన్న సంపదను బంగారం రూపంలోకి మార్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులకు అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ రోజు చెన్నయ్‌లో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.2.44 కోట్ల విలువైన 8.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీ‌లంక నుంచి రామేశ్వ‌రం స‌మీపంలోని ఓ మండ‌పం వ‌ద్ద‌కు ఈ బంగారాన్ని త‌ర‌లిస్తుండ‌గా తాము పట్టుకున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News