Pawan Kalyan: కదిరి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. చిత్రమాలిక

  • పవన్ కు ఆలయ అర్చకులు, అధికారుల ఘనస్వాగతం
  • నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని
  • పవన్ ని చూసేందుకు పోటెత్తిన అభిమానులు 

అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కదిరి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన పవన్ తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News