Andhra Pradesh: ఏపీ కేబినెట్ అజెండాపై స్క్రీనింగ్ కమిటీతో సీఎస్ భేటీ

  • ఈ భేటీకి హాజరైన పలు శాఖల కార్యదర్శులు
  • అజెండా అంశాలపై చర్చ
  • అనంతరం సీఈసీ అనుమతి కోరనున్నారు

ఏపీ కేబినెట్ అజెండాపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. అజెండా అంశాలపై చర్చించిన అనంతరం, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిమిత్తం సీఎస్ పంపనున్నారు. ఈ భేటీకి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలెవన్ హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News