Piyush Goyal: పియూష్ గోయల్ కు అదనపు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు 

Presidential orders handing over the responsibilities of additional departments to Piyush Goyal

  • నిన్న సాయంత్రం కన్నుమూసిన పాశ్వాన్
  • పియూష్ గోయల్ కు ఆయన శాఖల బాధ్యతలు
  • ఉత్తర్వులు వెలువరించిన రాష్ట్రపతి  

కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు ఆయన నిర్వహించిన శాఖల బాధ్యతలను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. ప్రధాని సలహా మేరకు   గోయల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

  • Loading...

More Telugu News