fish: కాకినాడ‌లో భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన చేప‌

fish sold for 4 lakhs

  • మత్స్యకారుల వ‌ల‌కు అరుదైన చేప
  • 30 కిలోలకు పైగా  బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కిన వైనం
  • దాని కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ
  • ఒక్క‌చేప ధ‌ర‌ రూ.4.30 లక్షలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వ‌ల‌కు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్క‌డంతో మ‌త్స్య‌కారులు ఎగిరి గంతులేశారు. దాని కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఈ చేపను కొనేందుకు వ్యాపారులు ఆస‌క్తి చూపారు.

చివ‌ర‌కు ఈ చేప ఏకంగా రూ.4.30 లక్షలకు అమ్ముడుపోయింది. కాకినాడ‌తో ఈ చేప‌ ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్క‌డి మ‌త్స్య‌కారులు చెప్పారు. భారీ ధ‌రకు ఆ చేప అమ్ముడుపోయినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News