Judges: ఏపీలో 57 మంది జిల్లా, అదనపు జడ్జిల బదిలీలు

Transfers for judges in AP

  • ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు
  • వివిధ జిల్లాల జడ్జిలుగా నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు చేపట్టారు. 57 మంది జిల్లా, అదనపు జడ్జిలకు స్థానచలనం కలిగింది. న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తులుగా బదిలీ అయింది వీరే...

తూర్పు గోదావరి జిల్లా- పి.వెంకట జ్యోతిర్మయి
కడప జిల్లా- ఎన్.సలోమన్ రాజు
పశ్చిమ గోదావరి- సి.పురుషోత్తం కుమార్
చిత్తూరు జిల్లా- ఇ.భీమారావు
గుంటూరు జిల్లా- వైవీఎస్ పార్థసారథి
అనంతపురం జిల్లా- జి.శ్రీనివాస్
కృష్ణా జిల్లా- అరుణ సారిక
ప్రకాశం జిల్లా- ఎ.భారతి

  • Loading...

More Telugu News