Chandrababu Naidu: ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ

AP Capital Land Pooling Scheme Guidelines Released
  • ల్యాండ్ పూలింగ్ పథకం-2025 విధి విధానాలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
  • భూములు ఇచ్చే రైతులకు వర్తింపజేసే ప్రయోజనాలను పేర్కొన్న ప్రభుత్వం
  • జీవో జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం-2025 విధి విధానాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వర్తించే ప్రయోజనాలను ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి వేలాది ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే.
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
Land Pooling Scheme
AP Capital

More Telugu News