కొత్తగా సీఎం సీపీఆర్వో గా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుర్రం మల్సూర్  మర్యాదపూర్వకంగా కలిశారు.