Andhra Pradesh: ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఏపీకి ఆహ్వానం

  • ఈ నెల 28న సింగపూర్ లో పారిశ్రామిక సదస్సు
  • ఈ సదస్సు లో పాల్గొనాలని ఏపీకి ఆహ్వానం 
  • ఏపీ ప్రతినిధిగా హాజరుకానున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఈ నెల 28న సింగపూర్ లో జరిగే పారిశ్రామిక సదస్సులో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News