Ram Nath Kovind: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy meets Ramnath Kovind

  • రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ రెడ్డి
  • పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించిన సీఎం
  • వివిధ అంశాలపై చర్చించిన కోవింద్-రేవంత్ రెడ్డి

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా , జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.

  • Loading...

More Telugu News