MS Dhoni: తర్వాతి మ్యాచ్ ఆడతానో లేదో తేలియదన్న ధోని.. వీడియో ఇదిగో!

--
ఐపీఎల్ 25 సీజన్ లో భాగంగా బుధవారం చెన్నై- పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం విదితమే. ఈ మ్యాచ్ లో టాస్ అనంతరం ధోనీ, కామెంటేటర్ డానీ మోరిసన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తర్వాతి సీజన్ లోనూ మీరు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారని డానీ మోరిసన్ పేర్కొనగా.. తర్వాతి సీజన్ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ తర్వాత జరిగే మ్యాచ్ లో ఆడతానో లేదో కూడా తనకు తెలియదని ధోనీ బదులిచ్చాడు.
కాగా, ధోనీ మాట్లాడేందుకు మైక్ అందుకోగానే అభిమానులు నినాదాలతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా, చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.
కాగా, ధోనీ మాట్లాడేందుకు మైక్ అందుకోగానే అభిమానులు నినాదాలతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా, చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.