Shinzo Abe: షింజే అబేపై దాడి తీవ్రంగా కలచివేసింది: ప్రధాని మోదీ

Modi reacts to attack on Japan former PM Shinzo Abe

  • జపాన్ లో అబేపై కాల్పులు
  • దిగ్భ్రాంతిలో ప్రపంచ నేతలు
  • విషమంగా అబే పరిస్థితి
  • అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోదీ సంఘీభావం

జపాన్ మాజీ ప్రధాని షింజే అబేపై నరా నగరంలో పట్టపగలే కాల్పులు జరగ్గా, ఆయన కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆయన ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియతమ మిత్రుడు షింజే అబేపై దాడి తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా షింజే అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు భారత్ సంఘీభావం ప్రకటిస్తోంది అని వివరించారు.

  • Loading...

More Telugu News